Pakistan Iran War: ఇరాన్- పాకిస్థాన్ మధ్య క్షిపణులతో దాడులు.. చైనా పెద్దన్న పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా పాకిస్తాన్- ఇరాన్ పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా ప్రతిపాదించింది. ఇరు దేశాలు సంయమనం పాటించడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండాలని డ్రాగన్ కంట్రీ కోరింది. ఇరాన్లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ గురువారం తెల్లవారుజామున దాడులు చేసి తొమ్మిది మందిని చంపింది.. ఇక, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సున్నీ బలూచ్ తీవ్రవాద గ్రూపు జైష్-అల్-అద్ల్ యొక్క రెండు రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మంగళవారం ఇరాన్ క్షిపణి, డ్రోన్లతో దాడులు చేసింది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఇక, పశ్చిమాసియాలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఇరాన్ సహాయం చేస్తుండగా.. పాకిస్తాన్ దాని సన్నిహిత మిత్రుడు కావడంతో ఈ పరిణామం చైనాను డైలమాలో పడేసింది. చైనా కూడా ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్- అంతర్జాతీయ చట్టం యొక్క ప్రయోజనాలు, సూత్రాల ఆధారంగా దేశాల మధ్య సంబంధాలు కొనసాగేలా చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత అన్ని దేశాలు గౌరవించబడాలన్నారు. ఇరాన్- పాకిస్తాన్ సన్నిహిత పొరుగు దేశాలు.. కాబటి ఇరు పక్షాలు సంయమనం, శాంతిని పాటిస్తాయన్నారు.
Read Also: PM Modi South Visit: నేడు సౌత్ ఇండియాలో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
అయితే, అవసరమైతే, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చైనా ప్రకటించింది. సంప్రదింపులు, చర్చల ద్వారా ఇరుపక్షాలు తమ వివాదాలను పరిష్కరించుకుంటాయి.. సున్నీ-ఆధిపత్యం ఉన్న పాకిస్తాన్ అలాగే, షియా-ఆధిపత్యం ఉన్న ఇరాన్తో సత్సంబంధాలు లేనందున చైనా మధ్యవర్తిత్వ ప్రతిపాదన కష్టతరమైంది.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..