Harirama Jogaiah Letter: జోగయ్య మరోలేఖ.. ఆ నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah Letter: అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు.. మరోవైపు కాపులకు ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వస్తున్నా మాజీ మంత్రి, కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఇప్పుడు మరో బహిరంగ లేఖ విడుదల చేశారు.. బై బై వైసీసీ అనే నినాదం నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కులాలే విజయావకాశాలను శాసిస్తున్నాయని పేర్కొన్న ఆయన.. కాపుల ఓట్లు జనసేనకు కలవడంతో కూటమి ఓటింగ్ 52 శాతానికి పెరిగిందన్నారు. కాపుల ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ కావాలి అంటే అధికార పంపిణీ జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించడం అవసరం అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి స్థానంలోనూ.. లా అండ్ ఆర్డర్ హోమ్ పోర్టు పోలియోలతో పవన్ కల్యాణ్ రెండో స్థానంలో అదరించబోతున్నారనేది వార్త.. ఈ వార్త మీరు పార్టీల కార్యకర్తలను సంతృప్తి పరచగలిగేదే.. ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగడానికి కారణం అవుతుందన్నారు.. అలా జరిగితే బై బై వైసీపీ అనే నినాదం నిజం అవుతుందని తన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి, కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య..
Read Also: Israel Hamas War : తల్లి మరణానంతరం పుట్టిన చిన్నారి కూడా లోకాన్ని విడిచిపెట్టింది
Also Read
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
ఇక, మాజీ మంత్రి, కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య రాసిన తాజా లేఖ మీ కోసం

తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!