Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tdp- Janasena Alliance: జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనే మా ప్రయత్నం.. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైంది అని ఆయన పేర్కొన్నారు. ఆ విధ్వంసం గుర్తుకు వచ్చేలా ప్రజావేదిక డెబ్రిస్ కూడా తొలగించాలి.. మేమిద్దరం మంచి అభ్యర్థులను ప్రకటించాం.. రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని తెలిపారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం.. ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని చంద్రబాబు అన్నారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశాం.. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారు.. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.. ఎర్రచందనం స్మగ్లర్లను కూడా వైసీపీ అభ్యర్థులను నిలిపింది అని ఆయన చెప్పుకొచ్చారు. రౌడీలను అభ్యర్థులుగా పెట్టి వైసీపీ రాష్ట్రం మీదకు వదులుతోంది.. రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. సహకారం ఉంటే గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. టీడీపీ -జనసేన కలిసిన వెంటనే వైసీపీ ఓటమి ఖాయం అయింది.. ఆ పార్టీ కాడి పక్కన పడేసింది.. వలంటీర్లను అడ్డం పెట్టుకుని.. రౌడీయిజం చేసి వైసీపీ గెలిచే ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే వైసీపీ అవినీతి సొమ్ము నియోజకవర్గాలకు చేరిందని అంటున్నారు.. నా దగ్గర డబ్బు లేదు.. కానీ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది.. ఐదు కోట్ల ప్రజలు ఓ పక్క.. ధన బలం.. రౌడీయిజంతో వస్తోన్న వైసీపీ మరో పక్క ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!