Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tdp- Janasena Alliance: జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనే మా ప్రయత్నం.. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైంది అని ఆయన పేర్కొన్నారు. ఆ విధ్వంసం గుర్తుకు వచ్చేలా ప్రజావేదిక డెబ్రిస్ కూడా తొలగించాలి.. మేమిద్దరం మంచి అభ్యర్థులను ప్రకటించాం.. రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని తెలిపారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం.. ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని చంద్రబాబు అన్నారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశాం.. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారు.. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.. ఎర్రచందనం స్మగ్లర్లను కూడా వైసీపీ అభ్యర్థులను నిలిపింది అని ఆయన చెప్పుకొచ్చారు. రౌడీలను అభ్యర్థులుగా పెట్టి వైసీపీ రాష్ట్రం మీదకు వదులుతోంది.. రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. సహకారం ఉంటే గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. టీడీపీ -జనసేన కలిసిన వెంటనే వైసీపీ ఓటమి ఖాయం అయింది.. ఆ పార్టీ కాడి పక్కన పడేసింది.. వలంటీర్లను అడ్డం పెట్టుకుని.. రౌడీయిజం చేసి వైసీపీ గెలిచే ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే వైసీపీ అవినీతి సొమ్ము నియోజకవర్గాలకు చేరిందని అంటున్నారు.. నా దగ్గర డబ్బు లేదు.. కానీ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది.. ఐదు కోట్ల ప్రజలు ఓ పక్క.. ధన బలం.. రౌడీయిజంతో వస్తోన్న వైసీపీ మరో పక్క ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!