Mukesh Kumar Meena: అధికారులు తప్పకుండా ఈసీ ఆదేశాలు అమలు చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Kumar Meena: అధికారులు తప్పకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి.. తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేయాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ రోజు ఏలూరులో పర్యటించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పలు సూచనలు చేశారు.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తప్పకుండా ఎన్నికల సంఘం సూచనలను, ఆదేశాలు అమలు చేయాలన్నారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనని స్పష్టం చేశారు. ఇక, తన పర్యటనలో ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ గదులను కూడా పరిశీలించారు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.
Read Also: Young Indians: భారత్లో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ఐఎల్వో హెచ్చరిక
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కాగా, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు మే 13వ తేదీన నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ఏప్రిల్ 19 నుండి జూన్ 1వ వరకు జరిగే ఏడు దశల ఎన్నికల ప్రక్రియలో.. మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.. ఇక, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..