Duleep Trophy: ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ సెంచరీలు.. యువ ఆటగాళ్ల విధ్వంసం
- దులీప్ ట్రోఫీలో ధీటుగా రాణిస్తున్న భారత యువ ఆటగాళ్లు
- దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభం
- ఇండియా A.. ఇండియా D మధ్య గట్టి పోటీ
- సెంచరీలతో చెలరేగిన ప్రథమ్ సింగ్.. తిలక్ వర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు చెన్నైలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం టీమిండియా చెమటోడ్చుతుంటే.. మరోవైపు దులీప్ ట్రోఫీలో భారత యువ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తున్నారు. దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభమైంది. ఇండియా A, ఇండియా D మధ్య గట్టి పోటీ కనిపించింది. ఇండియా B, ఇండియా C తలపడుతున్నాయి. శనివారం భారత్ D ముందు 488 పరుగుల లక్ష్యం ఉంది. ఈ క్రమంలో.. స్టంప్స్ సమయానికి యష్ దూబే15 పరుగులతో నాటౌట్గా ఉండగా, రికీ భుయ్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో భారత్ డి స్కోరు 62/1 ఉంది. మరోవైపు.. భారత్ బి, భారత్ సి మధ్య బలమైన పోటీ నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ బి 101 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 216 పరుగుల వెనుకంజలో ఉంది.
Minister Ram Prasad Reddy: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని ఇండియా ఎ జట్టు భారత్ డిపై పైచేయి సాధించింది. శనివారం ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ సెంచరీలతో చెలరేగారు. భారత్ ఎ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ప్రథమ్ సింగ్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 122 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు.. తిలక్ వర్మ తొమ్మిది ఫోర్ల సహాయంతో 111 పరుగులు సాధించాడు. తిలక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది ఐదో సెంచరీ. ప్రస్తుతం నాటౌట్గా ఉన్న అతను శాశ్వత్ రావత్ (64 పరుగులు)తో కలిసి క్రీజులో ఉన్నాడు.
House Collapsed: మీరట్లో కూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 8 మంది..!
అనంతపురంలో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత్ బి పరిస్థితి కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అభిమన్యు ఈశ్వరన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 309/7 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 143 పరుగులు చేసి నాటౌట్గా ఇంకా పోరాడుతున్నాడు. రాహుల్ చాహర్ (18* పరుగులు) అతనికి మద్దతుగా ఉన్నాడు. నారాయణ్ జగదీషన్ 70, సర్ఫరాజ్ ఖాన్ 16, రింకూ సింగ్ 6, నితీష్ కుమార్ రెడ్డి 2, వాషింగ్టన్ సుందర్ 13, సాయి కిషోర్ 21 పరుగులు చేశారు.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!