Mangalagiri AIIMS: ఎయిమ్స్ దశ మారుస్తామంటున్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్సును సందర్శించిన కేంద్ర మంత్రి భారతీ పవార్.. అక్కడ అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. మందులు అందుతున్నాయా..? లేదా అంటూ రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పవార్.
జనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా..? లేవా..? అంటూ ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు గురించి కేంద్ర మంత్రి అడిగారు. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకం గురించి అవగాహన లేదన్నారు రోగుల బంధువులు. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన బోర్డులను ఆస్పత్రి ఆవరణలో డిస్ ప్లే చేయాలని మంత్రి పవార్ ఆదేశించారు.
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
దక్షిణాదిన మొదటి ఎయిమ్స్ మంగళగిరిలోనే ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి సిబ్బంది రోగులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. ఐపీడీ బ్లాక్సును కొన్ని నెలలు పూర్తి చేయనున్నాం. ఎయిమ్స్ను మరింత అభివృద్ది చేపట్టనున్నాం. ట్రామా సేవలను అందించేందుకు కృషి చేస్తాం. మంగళగిరి ఎయిమ్స్ కి ఎక్కువగా తెలుగు వారే వస్తారన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. వారికి భాషాపరమైన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎయుమ్స్ ఆస్పత్రికున్న నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రస్తుతం యూజీ తరగతులు జరుగుతున్నాయి.. త్వరలోనే పీజీ క్లాసులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం అన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!