Viral Video: మార్కెట్ లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరి మృతితో పాటు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు ఢిల్లీ లోని ఘాజీపూర్ లో బుధవారం రాత్రిరద్దీగా ఉండే మార్కెట్ లోకి అస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందింది. వీరితోపాటు మరో 15 మంది గాయలపాలైయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. ఆపై మరికొంత మంది పోలీసులకు సమాచారాన్ని అందించారు.
Also read: Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఆపై అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై గాయపడిన వారిని సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఇకపోతే యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇకపోతే ప్రమాదం జరిగిన సమయంలో మార్కెట్ అంతా జనంతో నిండుగా ఉంది. ఈ క్రమంలో కారు వెనుక నుంచి వచ్చి యాక్షిడెంట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.
Also read: Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
ఇక ఈ ట్యాక్సీ విషయానికి వస్తే మయూర్ విహార్ ఫేజ్ 3 వైపు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ వాహనం అదుపు తప్పి ఒక్కసారిగా ఎడమవైపు తిరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాక్షిడెంట్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేశాడా..? లేదా మరో కారణం ఉందా అనే కోణాల్లో కూడా సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
STORY | 22-year-old woman killed after car mows down people in Delhi
READ: https://t.co/t6fkhLgn0L
VIDEO: pic.twitter.com/rkyg6LGWyP
— Press Trust of India (@PTI_News) March 13, 2024
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!