Bus Fire: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం అయిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. అనాతవరం సచివాలయం ముందు నిలిపిఉంచిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం అయింది. బస్సులో మంటలు వ్యాపించడంతో వెంటనే అలర్ట్ అయ్యాడు బస్ డ్రైవర్. దీంతో సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్, స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ ఒక్కరే ఉన్నాడు.. వెంటనే అప్రమత్తమై బయటకు దూకేశాడు స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది, బస్సు దగ్దం కావడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఎవరైనా నిప్పు పెట్టారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
Read Also: Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్
తిరుమలగిరిలో దారుణం
హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారుతోంది. గంజాయికి బానిసైన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సెరినిటీ ఫౌండేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కెవిన్ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు సెరినిటీ ఫౌండేషన్ సిబ్బంది. 26వ తేదీన కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు సిబ్బంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెవిన్ ను హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నించాలంటున్నారు తల్లిదండ్రులు.
Read Also: Astrology: ఫిబ్రవరి 04, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!