Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నజరానాలు కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. రండి, ఓటు వేసి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్ లను గెలవండి’ అని ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, సైకిళ్లు, స్కూటర్లను బహుమతులుగా అందిస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం భోపాల్ లోని కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి వివరాలతో ఫారమ్ లను పూరించాలి. అలాగే వాటిని వోచర్ బాక్స్ లలో వేయాలి. విజేతలు ఓటు వేసిన వేలిపై ఇంక్ ప్రింట్ చూపిస్తే బహుమతి అందుకుంటారని అధికారులు తెలిపారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే, మధ్యప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి, రెండవ దశల్లో ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో అధికారులు ఈ కొత్త స్కింను ప్రవేశపెట్టారు.
Also Read: T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో
ఇకపోతే, మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ పార్లమెంటరీ ఎన్నికల మొదటి, రెండవ దశల ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. మొదటి దశలో 66.14 %, రెండో దశలో 66.71 % ఓటింగ్ గణాంకాలు నమోదయ్యాయని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో కమిషన్ జాప్యానికి కారణం మొదటి దశ ఎన్నికలు ముగిసి పదకొండు రోజులు, రెండో విడత ఎన్నికలు జరిగి నాలుగు రోజులు గడిచిపోవడమేనని విపక్షాలు గతంలో పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ విధానాన్ని ప్రకటించారు. మే 7న భోపాల్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!