MP: ఒకే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ములు.. ఆమె కోరికలు తీర్చడానికి ఏం చేశారో తెలుసా..?
- ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు
- తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారిన అన్నదమ్ములు
- మేకప్.. బట్టలు.. ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారం
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘటన
- దొంగతనం ఆరోపణలపై సోదరులను అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారారు. తన మేకప్, బట్టలు, ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారమెత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. దొంగతనం ఆరోపణలపై ఈ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన అన్నదమ్ములు.. మెహగావ్ జిల్లా భింద్లో నివసించేవారు. వీరి వద్ద నుంచి రూ.2.75 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘వినాయకుడు’.. మీ అభిమానం సల్లగుండా!!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాగా.. హస్తినాపురం పోలీస్ స్టేషన్లో ఆగస్టు 31న మునేష్ అనే వ్యక్తి రూ.16 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మూడు మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు రాత్రి ఉటిల పోలీస్ స్టేషన్లోని సౌసా గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్, నగదు చోరీకి గురైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
Read Also: Financial Times Rankings 2024: టాప్ 100లో చోటు సంపాదించిన 21 భారతీయ ఇనిస్టిట్యూట్లు
హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, ఇన్ఫార్మర్, సైబర్ సెల్ సహాయంతో.. మెహగావ్ జిల్లా భింద్కు చెందిన ఇద్దరు సోదరులు రవి ధనుక్, విశాల్ ధనుక్లగా గుర్తించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. వారు హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, ఉటిల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో.. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!