Mancherial: ఆ కారణంతో.. పెళ్లై నెల రోజులు తిరగకముందే నవవధువు ఆత్మహత్య..
- పెళ్లై నెల రోజులు తిరగకముందే నవవధువు ఆత్మహత్య
- గత నెల 16వ తేదీన వివాహం
- పెళ్లి సమయంలో 8 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కానీ, కొందరి జీవితాల్లో మాత్రం పీడకలగా మారిపోతోంది. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు, గొడవల కారణంగా విడిపోవడం, ప్రాణాలు తీసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. ఓ నవవధువు పెళ్లై నెల రోజులు తిరగకముందే ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు అత్తారింట్లో భర్త, పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని ఆశపడిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read:Karnataka: నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా.. మహిళలకు హోంమంత్రి క్షమాపణ
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
గత నెల 16వ తేదీన గొల్లపల్లి గ్రామానికి చెందిన సాయికి, టిక్నాపల్లి గ్రామానికి చెందిన శృతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 8 తులాల బంగారం, లక్ష రూపాయల నగదుతో పాటు పెట్టుబోతలతో వైభవంగా వివాహం జరిపించారు యువతి తల్లిదండ్రులు. అయితే పెళ్లి అయిన వారం నుంచే అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. పెళ్లి ఖర్చు రూ. 6 లక్షలు అయిందని ఆడబ్బులు వధువు తల్లిదండ్రులు ఇవ్వాలని శృతిపై అత్తింటివాళ్లు ఒత్తిడి చేశారు.
Also Read:High Tension in Raptadu: పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్ టెన్షన్..!
అదనపు కట్నం వేధింపులు తాళలేక శృతి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్నానాల గదిలో ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది శృతి. అత్తింటి వేదింపులతో నవవధువు శృతి (21) ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై నెల రోజులు గడవకముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
- Tags
- bride
- dowry
- Mancherial
- wedding
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..