Breaking News: తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత..
- ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి.
- వరి ధాన్యాన్ని ఇస్తామన్న 500 బొనస్ ఏమైంది.. బేషరతుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి..
- 15 వేల రైతు భరోసా ఎక్కడ.. రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలు ఎక్కడ..
- అనే నినాదాలతో ప్లార్డులు పట్టుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News BJP MLAs are Protested at Telangana assembly gate: నేడు మొదలు కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మొదటిరోజే అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసుకు ప్లకార్డులు లోనికి అనుమతించలేదు. దింతో అక్కడ పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం జరిగింది. చివరకి ప్లకార్డులు లేకుండా ఎమ్మెల్యేలను లోనికి అనుమతించారు పోలీసులు.. దాంతో తప్పేది లేక ప్లకార్డులు వదిలేసి కాలి నడకన అసెంబ్లీ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇక ప్లే కార్డ్స్ పట్టుకున్నప్పుడు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.., రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి.., వరి ధాన్యాన్ని ఇస్తామన్న 500 బొనస్ ఏమైంది.? అంటూ నినాదాలు చేసారు.
IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ఇంకా అలగే బేషరతుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి.. చనిపోయిన రైతులకు రైతు బీమా అమలు చేయాలి.. 15 వేల రైతు భరోసా ఎక్కడికి వెళ్ళింది..? రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలు ఎక్కడ అంటూ నినాదాలతో ప్లార్డులు పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!