Crime News: రూ.400 పాల బకాయిల కోసం ఘర్షణ.. ముగ్గురు మృతి
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అయితే ఈ కేసులో అసలు రహస్యం ఏంటంటే.. ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం ఉందని స్థానికులతో పాటు పోలీసులు చెబుతున్నారు.
Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
Also Read
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి పాల బకాయి గ్రామ సర్పంచ్ రామ్సుహవాన్ గోప్ కుమారుడి వద్ద పెండింగ్లో ఉంది. ఆ డబ్బుల విషయంలో మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ విషయం సద్దుమణగగా.. మళ్లీ ప్రదీప్ బంధువు సుధీర్ తీవ్రం చేశాడు. దీంతో ఘర్షణకు దారితీసి.. ఇరువర్గాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జై సింగ్, శైలేష్ సింగ్ అనే వ్యక్తులు మరణించగా.. వారిద్దరూ రామ్సుహవాన్ తరపున మధ్యవర్తిత్వం వహించారు.
Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే
ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. సూత్రధారి సుధీర్ అని తెలిపారు. సుధీర్పై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రదీప్ భార్యతో శైలేష్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రదీప్ ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. పాల బకాయిల విషయంలో మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన వివాదంపై సుధీర్ తన సోదరుడు ప్రదీప్తో.. ఇంతమందికి అంత మాట్లాడే సత్తా లేదని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
iPhone 12 Price: డెడ్ చీప్గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
గురువారం రాత్రి బయటి నుండి సుమారు 20 మందిని పిలిపించిన సుధీర్.. శైలేష్ సింగ్ పై కాల్పులు జరిపాడు. అంతేకాకుండా రక్షించడానికి వచ్చిన జై సింగ్ను కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. అయితే కాల్పులు జరిపింది సుధీర్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక సూత్రధారి సుధీర్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. 12 షెల్స్తో కూడిన రైఫిల్, షాట్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
- Tags
- clashed
- died
- milk dues
- Patna
- telugu news
తాజావార్తలు
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో