Crime News: రూ.400 పాల బకాయిల కోసం ఘర్షణ.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అయితే ఈ కేసులో అసలు రహస్యం ఏంటంటే.. ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం ఉందని స్థానికులతో పాటు పోలీసులు చెబుతున్నారు.
Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
Also Read
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి పాల బకాయి గ్రామ సర్పంచ్ రామ్సుహవాన్ గోప్ కుమారుడి వద్ద పెండింగ్లో ఉంది. ఆ డబ్బుల విషయంలో మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ విషయం సద్దుమణగగా.. మళ్లీ ప్రదీప్ బంధువు సుధీర్ తీవ్రం చేశాడు. దీంతో ఘర్షణకు దారితీసి.. ఇరువర్గాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జై సింగ్, శైలేష్ సింగ్ అనే వ్యక్తులు మరణించగా.. వారిద్దరూ రామ్సుహవాన్ తరపున మధ్యవర్తిత్వం వహించారు.
Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే
ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. సూత్రధారి సుధీర్ అని తెలిపారు. సుధీర్పై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రదీప్ భార్యతో శైలేష్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రదీప్ ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. పాల బకాయిల విషయంలో మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన వివాదంపై సుధీర్ తన సోదరుడు ప్రదీప్తో.. ఇంతమందికి అంత మాట్లాడే సత్తా లేదని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
iPhone 12 Price: డెడ్ చీప్గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
గురువారం రాత్రి బయటి నుండి సుమారు 20 మందిని పిలిపించిన సుధీర్.. శైలేష్ సింగ్ పై కాల్పులు జరిపాడు. అంతేకాకుండా రక్షించడానికి వచ్చిన జై సింగ్ను కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. అయితే కాల్పులు జరిపింది సుధీర్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక సూత్రధారి సుధీర్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. 12 షెల్స్తో కూడిన రైఫిల్, షాట్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
- Tags
- clashed
- died
- milk dues
- Patna
- telugu news
తాజావార్తలు
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!