Crime News: రూ.400 పాల బకాయిల కోసం ఘర్షణ.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అయితే ఈ కేసులో అసలు రహస్యం ఏంటంటే.. ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం ఉందని స్థానికులతో పాటు పోలీసులు చెబుతున్నారు.
Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి పాల బకాయి గ్రామ సర్పంచ్ రామ్సుహవాన్ గోప్ కుమారుడి వద్ద పెండింగ్లో ఉంది. ఆ డబ్బుల విషయంలో మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ విషయం సద్దుమణగగా.. మళ్లీ ప్రదీప్ బంధువు సుధీర్ తీవ్రం చేశాడు. దీంతో ఘర్షణకు దారితీసి.. ఇరువర్గాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జై సింగ్, శైలేష్ సింగ్ అనే వ్యక్తులు మరణించగా.. వారిద్దరూ రామ్సుహవాన్ తరపున మధ్యవర్తిత్వం వహించారు.
Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే
ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. సూత్రధారి సుధీర్ అని తెలిపారు. సుధీర్పై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రదీప్ భార్యతో శైలేష్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రదీప్ ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. పాల బకాయిల విషయంలో మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన వివాదంపై సుధీర్ తన సోదరుడు ప్రదీప్తో.. ఇంతమందికి అంత మాట్లాడే సత్తా లేదని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
iPhone 12 Price: డెడ్ చీప్గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
గురువారం రాత్రి బయటి నుండి సుమారు 20 మందిని పిలిపించిన సుధీర్.. శైలేష్ సింగ్ పై కాల్పులు జరిపాడు. అంతేకాకుండా రక్షించడానికి వచ్చిన జై సింగ్ను కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. అయితే కాల్పులు జరిపింది సుధీర్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక సూత్రధారి సుధీర్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. 12 షెల్స్తో కూడిన రైఫిల్, షాట్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
- Tags
- clashed
- died
- milk dues
- Patna
- telugu news
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!