Crime News: రూ.400 పాల బకాయిల కోసం ఘర్షణ.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అయితే ఈ కేసులో అసలు రహస్యం ఏంటంటే.. ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం ఉందని స్థానికులతో పాటు పోలీసులు చెబుతున్నారు.
Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
Also Read
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి పాల బకాయి గ్రామ సర్పంచ్ రామ్సుహవాన్ గోప్ కుమారుడి వద్ద పెండింగ్లో ఉంది. ఆ డబ్బుల విషయంలో మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ విషయం సద్దుమణగగా.. మళ్లీ ప్రదీప్ బంధువు సుధీర్ తీవ్రం చేశాడు. దీంతో ఘర్షణకు దారితీసి.. ఇరువర్గాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జై సింగ్, శైలేష్ సింగ్ అనే వ్యక్తులు మరణించగా.. వారిద్దరూ రామ్సుహవాన్ తరపున మధ్యవర్తిత్వం వహించారు.
Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే
ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. సూత్రధారి సుధీర్ అని తెలిపారు. సుధీర్పై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రదీప్ భార్యతో శైలేష్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రదీప్ ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. పాల బకాయిల విషయంలో మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన వివాదంపై సుధీర్ తన సోదరుడు ప్రదీప్తో.. ఇంతమందికి అంత మాట్లాడే సత్తా లేదని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
iPhone 12 Price: డెడ్ చీప్గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
గురువారం రాత్రి బయటి నుండి సుమారు 20 మందిని పిలిపించిన సుధీర్.. శైలేష్ సింగ్ పై కాల్పులు జరిపాడు. అంతేకాకుండా రక్షించడానికి వచ్చిన జై సింగ్ను కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. అయితే కాల్పులు జరిపింది సుధీర్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక సూత్రధారి సుధీర్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. 12 షెల్స్తో కూడిన రైఫిల్, షాట్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
- Tags
- clashed
- died
- milk dues
- Patna
- telugu news
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!