Bomb Found: గురుద్వారాలో బాంబు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Found in Gurudwara: పంజాబ్ తరన్ తరణ్లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు. కారు పార్కింగ్ స్థలంలో మట్టిలో బాంబు దొరికినట్లు తెలిసింది. ఈ బాంబు ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. భద్రత కోసం ఆ ప్రాంతంలో అదనపు సిబ్బందిని పోలీసులు మోహరించారు.
Read Also: Extramarital Affair: ఆమె పాలిట శాపంగా మారిన వివాహేతర సంబంధం.. అసలేమైందంటే?
Also Read
బాంబు దొరకడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నవారిని వెంటనే అక్కడి నుంచి దూరంగా పంపించారు. బాంబును స్వాధీనం చేసుకుని ఎవరు పెట్టారని విచారిస్తున్నారు. బాంబు దొరకడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..