Boat Capsized: పడవ పోటీల్లో అపశృతి.. 25 మంది మహిళలతో వెళ్తున్న బోటు బోల్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized: కేరళలోని అలప్పుజాలో పడవ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం పడవ పోటీల సందర్భంగా పడవ బోల్తా పడింది. పడవలో 25 మంది మహిళలు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం అన్ని ఇతర పడవ పోటీలు నిలిపివేయబడ్డాయి. బోటు బోల్తా పడడంతో అందులో ఉన్న 25 మంది మహిళలు నీటిలో మునిగిపోయారు.
చంపకుళం పంచాయతీకి చెందిన కట్టిల్ తెక్కెతిల్ చుండన్, నేడుముడి పంచాయతీకి చెందిన స్నేక్ బోట్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే బోటు బోల్తా పడడంతో అందులో ఉన్న మహిళలు నీటిలో మునిగిపోయారు. స్థానిక మత్స్యకారులు, ఇతర చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
Also Read: Land For Jobs Scam: భూ ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీట్లో తేజస్వి, లాలూ, రబ్రీ దేవి పేర్లు
కేరళలో పడవ పోటీలు శతాబ్దాల నాటి సంప్రదాయం. ఈ రేసులు తరచుగా కేరళ బ్యాక్ వాటర్స్ మీద జరుగుతాయి. ఈ పడవ పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారు. కేరళలో జరుగుతున్న వరుస పడవ ప్రమాదాలు జరుగుతుండగా.. తాజాగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2019లో అలప్పుజాలో పడవ పోటీల సందర్భంగా బోటు బోల్తాపడి 10 మంది చనిపోయారు. 2021లో కొల్లాంలో బోట్ రేస్లో పడవ బోల్తా పడి 14 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!