Pakistan: పాకిస్థాన్లో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు.. 37 మంది మృతి
- పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు
- ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మృతి
- సుమారు 150 మందికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మరణించారు. సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఇస్లాం మరియు షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. జూలైలో ఈ తెగల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. జిర్గా గిరిజన మండలి పిలుపు మేరకు కాల్పుల విరమణ తర్వాత గొడవలు ముగిశాయి.
Read Also: Rajasthan: పోలీసుల ఎస్కార్ట్తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం కుమారుడి రీల్ షూట్..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఈ గొడవలను రాజీ ద్వారా ముగించేందుకు స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు రాజీ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే భారీ ఆయుధాలతో ఇంకా 10 ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ గొడవ మొదట భూ వివాదంగా ప్రారంభమైంది.. ఆ తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్ షెల్లు, మత హింసతో కూడిన హింసగా మారాయి.ఈ గొడవల్లో 28 ఇళ్ళు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల చిన్న చిన్న గొడవలు జరిగాయి.
Read Also: Amit Shah: ఎంఎస్పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు
పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ మంది సున్నీలు ఉంటారు. అందువల్ల మైనారిటీ షియా ముస్లింలు ఇక్కడ వివక్షను ఎదుర్కోవలసి వస్తుంది. పాకిస్తాన్లోని మరో ముస్లిం సమాజమైన అహ్మదీయా కూడా హింసను ఎదుర్కొంటుంది. ఎందుకంటే సున్నీ సంఘం ప్రకారం.. అహ్మదీయ సమాజం ఇస్లాంను అనుసరించలేదు. ఒకరి కమ్యూనిటీ పట్ల మతోన్మాదం కారణంగా పాకిస్తాన్లో మతపరమైన అల్లర్లు జరుగుతాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..