Group-2 Mains: సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..
- సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్- 2 అంధ విద్యార్థినికి అన్యాయం
- గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్షకు హాజరైన సంజన
- సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నా..
- అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయిన సంజన.
సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది. హాల్టికెట్ పై కేఓఆర్ఎం నియర్ బై కేఎస్ఆర్ఎమ్ అని ఉండడంతో కేఎస్ఆర్ఎం పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. తాను రాయాల్సిన పరీక్ష పేపర్ రాకపోవడంతో 10 గంటల 45 నిమిషాలకు అధికారులు బయటకు పంపారు. సకాలంలో తనకు వివరాలు తెలిపి ఉంటే పక్కనే ఉన్న కేఓఆర్ఎమ్ సెంటర్కు చేరుకునే దానినంటూ సంజన ఆవేదన వ్యక్తం చేసింది. 11 గంటలకు కేఎస్ఆర్ఎం కాలేజీని చేరుకున్నప్పటికీ అధికారులు అనుమతించలేదు. దీంతో.. చేసేది ఏమీ లేక గ్రూప్-2 పరీక్ష రాయకుండా వెనుతిరిగింది అంధ అభ్యర్థిని సంజన.
Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. రోస్టర్ తప్పులను సరిచేసే వరకు గ్రూప్-2 పరీక్ష వాయిదా వెయ్యాలని శుక్ర, శని వారాల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ.. ఆదివారం యథావిథిగా పరీక్ష నిర్వహించింది ఏపీపీఎస్సీ. కాగా, ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 92,250 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరందరికీ రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం పరీక్ష జరుగుతుంది. మొదటి సెషన్లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతున్నాయి.
JioTele OS: జియోటెలీ OS తో విడుదలైన తొలి స్మార్ట్ టీవీ.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!