Bandi Sanjay: మిషన్ 90 ప్లాన్.. పక్కా అధికారం మాదే అంటున్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇక తెలంగాణ ఇంచార్జ్ నుంచి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో చేరికలు వేగం పెంచాలని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో బీజేపీ మరో సారి స్పీడ్ పెంచింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట చేరికలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 90 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. బీజేపీ గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ వారిగా బీజేపీ సంస్థాగతంగా శక్తివంతంగా ఏర్పాటు చేశాం.. ఒక్కో అసెంబ్లీ కి నలుగురుని నియమించామన్నారు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్.
Read Also: Asteroid: 51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
Also Read
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు.. బీఆర్ఎస్ బ్యానర్ మీద పోటీ చేయడానికి ప్రతీ నియోజకవర్గంలో నాయకులు పోటీపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కావాలనే తమ మీద పోటీకి అభ్యర్థులు లేరని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. 119 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ బీజేపీ.. బీఅరెస్ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి.. ఉంటే ఇతర రాష్ట్రాల ఎన్నికలకు పైసలు ఇస్తున్నాడని బండి సంజయ్.. అధికారపార్టీ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పటికైనా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. మిషన్ 90 అంటే 90 స్థానాలు గెలుస్తాం.. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బండి.. పాలకులు ప్రతి నెల వారికి కేటాయించిన నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించాలని సూచించారు. విస్తరక్ లు ఫుల్ టైం వారికి కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలన్నారు. 15 నుండి ప్రతి రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 13, 14 లలో ప్రధాని నరేంద్ర మోడీ ని ఆహ్వానించి భారీ సభ ఏర్పాటు చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
తాజావార్తలు
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!