BJP: ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం
- ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం
- ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజనాధ్ సింగ్, డా. లక్ష్మణ్ లాంటి తదితర సీనియర్ కీలక నేతలతో పాటు, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”కి చెందిన ముగ్గురు సభ్యులు ఉండనున్నారు.
Also Read: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్..
Also Read
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు, 8 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల కోసం అభ్యర్థులను బిజేపి ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీజేపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు డా.లక్షణ్ ఢిల్లీ కి వెళ్తున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఈరోజు రాత్రికి ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. అభ్యర్ధి ఎంపిక పై తెలంగాణ పార్టీ ఇంచార్జ్ తో సహా, ఇతర పెద్దలతో రామచంద్రరావు చర్చలు జరిపారు.
Also Read:Andhra Pradesh : ఏపీలో భారీ ఐటీ దాడులు..150 బంగారం బిస్కెట్లు, రూ.40 కోట్ల కాష్ స్వాధీనం!
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటో చేసే స్థానాలపై ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన అవగాహన.. బిజేపి పోటీ చేసే స్థానాలు పై స్పష్టత రావడంతో, ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా నేడు ఖరారు చేయనున్న బీజేపి పార్లమెంటరీ బోర్డు. ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల సీట్ల సర్దుబాటు పై ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా రానున్న ప్రకటన.. బీజేపి నేతృత్వంలోని “ఎన్.డి.ఏ” కూటమి లో మొత్తం భాగస్వామ్య పక్షాల సంఖ్య 5, బిజేపి 101 స్థానాల్లో, జేడి-యు 102 స్థానాల్లో పోటీ..“ఎల్.జె.పి” (రామ్ విలాస్ పాశ్వాన్) 26 స్థానాల్లో పోటీ.. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని
“హిందుస్థానీ అవామ్ మోర్చా” (హెచ్.ఏ.ఎమ్) 8 నుంచి 9 స్థానాల్లో పోటీ.. ఉపేంద్ర కుష్వా నేతృతంలోని “రాష్ట్రీయ లోక్ మోర్చా” (ఆర్.ఎల్.ఎమ్) 6 నుంచి 7 స్థానాల్లో పోటీ.. “మహా ఘఠ్ బంధన్” లో కూడా సీట్ల సర్దుబాటు పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!