BJP: ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం
- ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం
- ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజనాధ్ సింగ్, డా. లక్ష్మణ్ లాంటి తదితర సీనియర్ కీలక నేతలతో పాటు, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”కి చెందిన ముగ్గురు సభ్యులు ఉండనున్నారు.
Also Read: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు, 8 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల కోసం అభ్యర్థులను బిజేపి ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీజేపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు డా.లక్షణ్ ఢిల్లీ కి వెళ్తున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఈరోజు రాత్రికి ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. అభ్యర్ధి ఎంపిక పై తెలంగాణ పార్టీ ఇంచార్జ్ తో సహా, ఇతర పెద్దలతో రామచంద్రరావు చర్చలు జరిపారు.
Also Read:Andhra Pradesh : ఏపీలో భారీ ఐటీ దాడులు..150 బంగారం బిస్కెట్లు, రూ.40 కోట్ల కాష్ స్వాధీనం!
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటో చేసే స్థానాలపై ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన అవగాహన.. బిజేపి పోటీ చేసే స్థానాలు పై స్పష్టత రావడంతో, ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా నేడు ఖరారు చేయనున్న బీజేపి పార్లమెంటరీ బోర్డు. ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల సీట్ల సర్దుబాటు పై ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా రానున్న ప్రకటన.. బీజేపి నేతృత్వంలోని “ఎన్.డి.ఏ” కూటమి లో మొత్తం భాగస్వామ్య పక్షాల సంఖ్య 5, బిజేపి 101 స్థానాల్లో, జేడి-యు 102 స్థానాల్లో పోటీ..“ఎల్.జె.పి” (రామ్ విలాస్ పాశ్వాన్) 26 స్థానాల్లో పోటీ.. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని
“హిందుస్థానీ అవామ్ మోర్చా” (హెచ్.ఏ.ఎమ్) 8 నుంచి 9 స్థానాల్లో పోటీ.. ఉపేంద్ర కుష్వా నేతృతంలోని “రాష్ట్రీయ లోక్ మోర్చా” (ఆర్.ఎల్.ఎమ్) 6 నుంచి 7 స్థానాల్లో పోటీ.. “మహా ఘఠ్ బంధన్” లో కూడా సీట్ల సర్దుబాటు పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!