MP Laxman: కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసేది కాంగ్రెస్.. బీజేపీ కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంకాపూర్ లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధి బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ సంకల్ప పత్రం ఓట్లు దండుకోవడానికి కాదు.. దేశ ప్రజల భవిష్యత్త్ నిర్ధారించదానికి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ హయాంలో 100 రూపాయల్లో 15 రూపాయలు మాత్రమే లబ్ది దారులకు అందేవి, మధ్యలో 85 రూపాయలు దళారులకు వెళ్ళేవి అని ఆరోపించారు. ప్రధాని ద్వారా పసుపు బోర్డ్ ప్రకటన ఇప్పిచ్చిన ఘనత ఎంపీ అరవింద్ కే దక్కుతుంది అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డ నాయకుడు ఎంపీ అరవింద్.. కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్ని ఇబ్బందులే.. ఎంఎస్పీ కింద రైతులకు మద్దతు ధర ఇస్తాం అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
Read Also: Bhanu Prakash Reddy: సీఎంకే భద్రత లేకపోతే ఎలా..? అధికారులు నిద్రపోతున్నారా..?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు. మోడీ పథకాలు రాష్ట్రంలో అమలు కానివ్వడం లేదు అని చెప్పుకొచ్చారు. వికసిత భారత్ గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు లేదు అని పేర్కొన్నారు. అవినీతి, కుంభ కోణాలు, కుటుంబ పార్టీలు, నరేంద్ర మోడీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ తప్ప మిగతావన్నీ వారసత్వం కోసం రాజకీయాలు చేసే పార్టీలే అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కేసీఆర్ అపరభగీరథుడు కాదు అపర అవినీతి పరుడు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..