BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏలు ఒక్కటే.. వాళ్లకు ఓటేస్తే హోల్ సేల్ గా అమ్ముడు పోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ అంటే సబ్ కా వికాస్.. బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్.. కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఆ రెండు పార్టీలలో పని చేస్తున్న వారు ఆ కుటుంబాలకు బానిసలుగా వ్వవహరిస్తున్నారు.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుంది అరి ఆమర ఆరోపించారు. ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఇస్తామని మాటలు చెబుతుంది.. డిక్లరేషన్లు, గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజలని మరోసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. మైనారిటీ ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.. హిందువులను అవమానిస్తున్నాయి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించలేదు.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇక్కడ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించ లేదు అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.
Read Also: Health Tips : మటన్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
Also Read
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
- Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
- India - Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
- Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
ఇప్పుడు ఎన్నికల కోసం హామీలు ఇస్తున్నారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాజిక న్యాయం లో భాగంగా నే బీసీ నీ సీఎం చేస్తామని బీజేపీ చెబుతుంది.. బీసీ సీఎం అంటే బీసీల కోసం కాదు సమాజంలోని అన్ని వర్గాల కోసం.. కేసీఆర్ లేస్తే మనిషినీ కాదు అని అంటాడు కాని లేవడు.. కాపలా కుక్కల ఉంటానని అన్న కేసీఆర్ గుంట నక్కల వ్యవహరిస్తున్నారు.. రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. కొట్టినట్టు చేయ్యు.. ఏడ్చినట్టు చేయ్యు అన్నట్లు ఉంది అని ఆయన ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటే.. గతంలో కాంగ్రెస్ తో ఆ పార్టీ ఉంది.. మా మానిఫెస్టో ఓట్ల కోసం కాదు అమలుకు నోచుకోని హామీలు ఇవ్వం.. ఓవైసీ , రేవంత్ రెడ్డిలు ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు.. కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రీటైల్ గా, హోల్ సేల్ గా అమ్ముడు పోతారు.. ఈ విషయాన్ని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చెప్పారు.. బీసీ, ఎస్సీలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని కొందరు కుళ్ళుతో మాట్లాడుతున్నారు అంటూ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
-
Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
-
India – Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
-
CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
-
Swiggy Instamart: స్విగ్గీ ఇన్స్టామార్ట్లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!