MP Dharmapuri Arvind: ఎన్నికల నిధుల కోసం బియ్యం అమ్మకానికి పెడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారు.. వేయి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉన్న మిల్లర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టారు.. ఎమెఎస్పీ కన్నా ఎక్కువకు టెండర్లు పోతే ఒకే.. తక్కువకు పోతే మాత్రం రాష్ట్రానికి తీవ్ర నష్టం అని.. ఎమెఎస్పీకి కొనేందుకు రాష్ట్ర రైస్ మిల్లర్లు రెడీగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని ఎంపీ అర్వింద్ తెలిపారు.
Read Also: Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఈ బియ్యం అమ్మకం ద్వారా నాలుగు వేల కోట్ల కమిషన్ దందుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశాడు అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడతాయని ముందే చెప్పిన.. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో గాడిదలు కాశాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్వకుంట్ల వాళ్ళకన్న పందికొక్కులు నయం.. ధాన్యం అమ్మకంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. వంద మందికి ఒక్కో అభ్యర్థికి 40 కోట్ల రూపాయలను ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు అని ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఈవీఎంల గురించి, బటన్ల గురించే నేను మాట్లాడలేదు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ అన్నారు. నా వ్యాఖ్యలు ట్విస్ట్ చేశారు.. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను.. ఇక కవిత ఎన్ని చేసిన నిజామాబాద్ లో మూడో స్థానమే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Viral Video: నువ్వు ఎక్కడున్నా వదలా.. మింగేయడమే నా పని
- Tags
- bjp
- Kavita
- kcr
- ktr
- MP Dharmapuri Arvind
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!