Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Mp Dharmapuri Arvind Press Meet

MP Dharmapuri Arvind: ఎన్నికల నిధుల కోసం బియ్యం అమ్మకానికి పెడుతున్నారు..

Published Date :August 28, 2023 , 3:40 pm
By NTV WebDesk
MP Dharmapuri Arvind: ఎన్నికల నిధుల కోసం బియ్యం అమ్మకానికి పెడుతున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్నికల నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారు.. వేయి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉన్న మిల్లర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టారు.. ఎమెఎస్పీ కన్నా ఎక్కువకు టెండర్లు పోతే ఒకే.. తక్కువకు పోతే మాత్రం రాష్ట్రానికి తీవ్ర నష్టం అని.. ఎమెఎస్పీకి కొనేందుకు రాష్ట్ర రైస్ మిల్లర్లు రెడీగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని ఎంపీ అర్వింద్ తెలిపారు.

Read Also: Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?

ఈ బియ్యం అమ్మకం ద్వారా నాలుగు వేల కోట్ల కమిషన్ దందుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశాడు అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడతాయని ముందే చెప్పిన.. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో గాడిదలు కాశాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్వకుంట్ల వాళ్ళకన్న పందికొక్కులు నయం.. ధాన్యం అమ్మకంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. వంద మందికి ఒక్కో అభ్యర్థికి 40 కోట్ల రూపాయలను ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు అని ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఈవీఎంల గురించి, బటన్ల గురించే నేను మాట్లాడలేదు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ అన్నారు. నా వ్యాఖ్యలు ట్విస్ట్ చేశారు.. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను.. ఇక కవిత ఎన్ని చేసిన నిజామాబాద్ లో మూడో స్థానమే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Viral Video: నువ్వు ఎక్కడున్నా వదలా.. మింగేయడమే నా పని

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Kavita
  • kcr
  • ktr
  • MP Dharmapuri Arvind

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Iranian oil: ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..

  • SBI: ఎస్‌బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..

  • Astrology: మార్చి 21, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions