MP Dharmapuri Arvind: ఎన్నికల నిధుల కోసం బియ్యం అమ్మకానికి పెడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారు.. వేయి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉన్న మిల్లర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టారు.. ఎమెఎస్పీ కన్నా ఎక్కువకు టెండర్లు పోతే ఒకే.. తక్కువకు పోతే మాత్రం రాష్ట్రానికి తీవ్ర నష్టం అని.. ఎమెఎస్పీకి కొనేందుకు రాష్ట్ర రైస్ మిల్లర్లు రెడీగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని ఎంపీ అర్వింద్ తెలిపారు.
Read Also: Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
Also Read
- Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
ఈ బియ్యం అమ్మకం ద్వారా నాలుగు వేల కోట్ల కమిషన్ దందుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశాడు అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడతాయని ముందే చెప్పిన.. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో గాడిదలు కాశాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్వకుంట్ల వాళ్ళకన్న పందికొక్కులు నయం.. ధాన్యం అమ్మకంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. వంద మందికి ఒక్కో అభ్యర్థికి 40 కోట్ల రూపాయలను ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు అని ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఈవీఎంల గురించి, బటన్ల గురించే నేను మాట్లాడలేదు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ అన్నారు. నా వ్యాఖ్యలు ట్విస్ట్ చేశారు.. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను.. ఇక కవిత ఎన్ని చేసిన నిజామాబాద్ లో మూడో స్థానమే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Viral Video: నువ్వు ఎక్కడున్నా వదలా.. మింగేయడమే నా పని
- Tags
- bjp
- Kavita
- kcr
- ktr
- MP Dharmapuri Arvind
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!