Godavari Anjireddy: ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Anjireddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డుని ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు తెలంగాణ రైతులతో పాటు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Also Read: APCOB Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆప్కాబ్లో ఉద్యోగాలు..
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రజల కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రాపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి బలరాం, రాములు యాదవ్, కనకరాజు, భూపాల్ రెడ్డి, యాదిరెడ్డి, జైపాల్ రెడ్డి , పెంటా రెడ్డి, భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవీంద్ర నాయక్, ఎల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!