Godavari Anjireddy: ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
Godavari Anjireddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డుని ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు తెలంగాణ రైతులతో పాటు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Also Read: APCOB Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆప్కాబ్లో ఉద్యోగాలు..
Also Read
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రజల కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రాపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి బలరాం, రాములు యాదవ్, కనకరాజు, భూపాల్ రెడ్డి, యాదిరెడ్డి, జైపాల్ రెడ్డి , పెంటా రెడ్డి, భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవీంద్ర నాయక్, ఎల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో