Bihar: ఛీ..ఛీ.. భర్త ఇంట్లో లేకపోవడంతో.. ఐదుగురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని బెట్టియా నుంచి ఓ వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటన జూన్ 30న షికార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై స్పందించిన భర్త ప్రస్తుతం షికార్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ప్రకారం.. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు.. భర్త ఇంట్లో లేడు. భర్త పంజాబ్లో కూలీగా పనిచేస్తున్నాడు. వారికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. వీరికి ఐదుగురు పిల్లలు. కుటుంబ పోషణ నిమిత్తం బతుకుదెరువు కోసం అతను పంజాబ్లో కూలీగా పనిచేస్తున్నాడు. టూమన్ అన్సారీ అనే వ్యక్తితో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడేది. భర్త ఆమెను మందలించిన ఆమె తీరు మారలేదు.
READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీ “జాతకం” అంతేనా, ఆ యోగం లేనట్లేనా..
Also Read
భర్త పంజాబ్కి పనికి వెళ్లినప్పుడు.. పెద్ద కుమార్తె ఫోన్ చేసి తన తల్లి టూమన్ అన్సారీ బైక్పై పారిపోయిందని, తన చెల్లెలిని తనతో పాటు తీసుకెళ్లిందని తెలిపింది. సమాచారం అందిన వెంటనే.. అతను పంజాబ్ నుంచి నార్కటియాగంజ్ ప్రాంతానికి వచ్చి వెతకడం ప్రారంభించాడు. ఎన్ని రోజులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు షికార్పూర్ పోలీసులను ఆశ్రయించాడు. టూమన్ అన్సారీ, అతని కుటుంబ సభ్యులు తన భార్యను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారని భర్త ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ జ్వాలా కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు గ్రామం నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
READ MORE: Chhangur Baba: హిందూ మహిళల మతమార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!