Chilakaluripet Bus Accident: చిలకలూరుపేట బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chilakaluripet Bus Accident: పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన బస్ డ్రైవర్ షరీఫ్ అని పోలీసులు తెలియజేస్తున్నారు. దీంతో షరీఫ్ అనే పేరుతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ రాకపోవడంతో తానే డ్రైవింగ్ కు వచ్చానని అంజి చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక, అంజిబాబే చనిపోయాడని ముందుగా తాము భావించామని పోలీసులు పేర్కొన్నారు. కానీ, షరీఫ్ బంధువులు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బస్ ప్రమాదం తర్వాత భయంతో పరారైన క్లీనరే అంజిబాబు అని ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, అంజిబాబును సెల్ ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు.. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అంజిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Kalki 2898 AD : ప్రభాస్ “కల్కి” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ఇక, చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనలో మరణించిన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తైంది. సంఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాలు పూర్తిగా దగ్దమవడంతో ఎముకులను, చితా భస్మాలను బంధువులకు పోలీసులు అప్పగించారు. ప్లాస్టిక్ పైపుల్లో చితా భస్మాన్ని, మాంసపు ముద్దలను ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!