Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్లో భారీ మోసం.. రూ. 562 కోట్ల విలువైన నకిలీ బిల్లులు
- మోడీ ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్
- ఆయుష్మాన్ భారత్ యోజనలో పెద్ద మోసం
- రూ. 562 కోట్ల విలువైన నకిలీ బిల్లులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ యోజనలో పెద్ద మోసం బయటపడింది. ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన రూ. 562.4 కోట్ల విలువైన 2.7 లక్షల నకిలీ క్లెయిమ్లను నేషనల్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 1,114 ఆసుపత్రులను ప్యానెల్ నుంచి తొలగించారు. దీనితో పాటు, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 549 ఆసుపత్రులను నిలిపివేశారు.
REDA MORE: Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భారత జవాన్లు మరణం..
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
రాజ్యసభలో “ఆయుష్మాన్ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులు నకిలీ బిల్లులు తయారు చేసిన కేసులు వెలుగులోకి వచ్చాయా?” అనే ప్రశ్న ప్రభుత్వానికి సంధించారు. రాష్ట్రాలు, ఆసుపత్రుల వారీగా వివరాలు అడిగారు. నకిలీ బిల్లులు తయారు చేస్తున్న ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం ఇచ్చింది. ఆయుష్మాన్ యోజన ప్రభుత్వ ప్రధాన పథకం అని ప్రభుత్వం తెలిపింది.
REDA MORE: Tata Safari Classic 2025: తక్కువ ధరకే టాటా సఫారీ-7 సీటర్.. ప్రత్యేకత ఏంటంటే?
“ఈ పథకం కింద 12.37 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల ఆరోగ్య సంరక్షణ పొందుతున్నారు. ఈ పథకంలో మోసాలను నివారించడానికి, గుర్తించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA)లో జాతీయ మోస నిరోధక విభాగం (NAFU) ఏర్పాటు చేశాం. ఈ విభాగం నకిలీ క్లెయిమ్లను కనుగొంటుంది. ఇప్పటి వరకు 6.66 కోట్ల క్లెయిమ్లలో ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన 2.7 లక్షల క్లెయిమ్లు నకిలీవని ఎన్ఏఎఫ్ గుర్తించింది. రూ. 562.4 కోట్లు నకిలీ బిల్లులను తిరస్కరించింది.” అని ఆ శాఖ సమాధానమిచ్చింది.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!