Reels: రైలు లోపల, ట్రాక్లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
- దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు రైల్వే బోర్డు కఠిన ఆదేశం
- రైళ్లు, రైల్వే ట్రాక్లపై రీల్స్ చేస్తే జైలుకు
- అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైళ్లు, రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లలో రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంది రైల్వే బోర్డు. రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. రైల్వే ప్రాంగణంలో కోచ్లు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలకు రైల్వే బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రైల్వే భద్రతకు ముప్పు కలిగించే సెక్షన్ల కింద రీల్ చేసే వారిపై కేసు నమోదు చేస్తామని రైల్వే బోర్డు లేఖలో పేర్కొంది.
Winter: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి!
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
సోషల్ మీడియాలో వైరల్గా మారేందుకు రైళ్లు, రైల్వే ట్రాక్లపై రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు రైల్వే ట్రాక్ల వద్ద యాక్షన్ రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్పై రాయి లేదా ఏదైనా వస్తువు ఉంచి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అనుకోకుండా ట్రైన్స్ వస్తే తప్పించుకొనే ఛాన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వారితో పాటు రైల్వే ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిపై రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైలు లోపల లేదా రైలు పట్టాలపై రీల్స్ చేసే వ్యక్తులపై RPF కేసు నమోదు చేయనుంది. రీల్స్ చేసేవారు రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. కోచ్లు, రైల్వే ప్రాంగణంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది.
Amit Shah: మణిపూర్పై అమిత్ షా వరుసగా రెండో రోజు సమావేశం..
సోషల్ మీడియాలో కదులుతున్న రైళ్లు, రైల్వే ట్రాక్ల పక్కన చేసిన విన్యాసాల వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చేసి వైరల్గా మారి డబ్బు సంపాదించడం కోసం.. తమ ప్రాణాలతో పాటు వేలాది మంది రైల్వే ప్రయాణికుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని అరికట్టేందుకు రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?