BCCI: బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ భర్తీ… ముగ్గురు మాజీ క్రికెటర్లు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం తన క్రికెట్ సలహా కమిటీని నియమించినట్లు ప్రకటించింది. త్రిసభ్య కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, శ్రీమతి సులక్షణా నాయక్ ఉన్నారు. అశోక్ మల్హోత్రా 7 టెస్టులు, 20 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత్ తరఫున 4 వన్డేలు ఆడిన జతిన్ పరాంజపే సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో భాగమయ్యాడని అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Fake iPhones: తక్కువ ధరలకే నకిలీ ఐఫోన్లు.. విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
11 ఏళ్ల కెరీర్లో భారత్ తరఫున రెండు టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20లు ఆడిన సులక్షణ నాయక్, ముగ్గురు సభ్యుల బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో భాగంగా కొనసాగుతున్నారు. కొత్త సెలక్షన్ ప్యానెల్పై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. గతంలో జాతీయ సెలెక్టర్ల నియామక ప్రక్రియను పర్యవేక్షించే క్రికెట్ సలహా కమిటీ (CAC) ఏర్పడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. ఒక సంవత్సరం తర్వాత సీఏసీ అభ్యర్థులను సమీక్షిస్తుందని, వారి పనితీరుపై బోర్డుకు అభిప్రాయాన్ని అందజేస్తుందని షా చెప్పారు.
Board of Control for Cricket in India (BCCI) appoints Ashok Malhotra, Jatin Paranjape and Sulakshana Naik as members of the Cricket Advisory Committee (CAC) pic.twitter.com/bCtONFntbR
— ANI (@ANI) December 1, 2022
తాజావార్తలు
-
Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?
-
Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
-
Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
-
CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ