Bandi Sanjay: 4 స్ధానాల నుంచి 8కి వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం..!
- తెలంగాణలో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్
- కాంగ్రెస్ కు ఓటేసామని ప్రజలు ఫీల్ అవుతున్నారని తెలంగాణలో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు
- 4 స్ధానాల నుంచీ 8 స్ధానాలకు వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం అన్నారు బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణలో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికాయి బీజేపీ శ్రేణులు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పాలన మొత్తం దేశం అంతా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. తెలంగాణ లో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు.. రామమందిరంపై కూడా తప్పుడు మాటలు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Odisha: స్టేజీపై నవీన్ పట్నాయక్-మోడీ సంభాషణ.. ఆసక్తిగా చూసిన నేతలు
Also Read
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
అయితే, ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసామని ప్రజలు ఫీల్ అవుతున్నారని తెలిపారు బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారన్న ఆయన.. 4 స్ధానాల నుంచీ 8 స్ధానాలకు వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం అన్నారు.. మా తప్పులు బేరీజు వేసుకుని సరైన పరిష్కారం దిశగా అడుగులేస్తాం అన్నారు.. మా గెలుపోటములు పై మేం సమీక్షించుకుంటాం అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కాగా, నిన్న విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఈ రోజు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరైన విషయం విదితమే.. ఇక, ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీ బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!