Bandi Sanjay : మోడీ వల్ల ఈరోజు మిగులు విద్యుత్ దేశంగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్ లకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు .. వారు ఏమన్నా బిచ్చం ఎత్తుకుంటున్నరా అంటూ ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులను బీజేపీపై రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంలకు బకాయిలు చెల్లించు….జీతాలు ఇవ్వలేని పరిస్థితి… మోడీ వల్ల ఈ రోజు మిగులు విద్యుత్ దేశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి విద్యుత్ కొనడం లేదా కేసీఆర్ స్పష్టం చేయాలి.
Also Read
నీ పార్టీ ఎంతా… నక్కకు నాగా లోకం కి ఉన్న తేడా టీఆర్ఎస్, బీజేపీకి. నీ మాట నీ కార్యకర్తలు కూడా వినడం లేదు… కేసీఆర్ పెద్ద కుట్రదారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరో,సర్దార్ పటేల్ పేరో పెట్టు. తెలంగాణ భవన్ లో అంబేడ్కర్ పోటో ని తీసి కెసిఆర్ పోటో పెట్టుకున్నాడు..దళితున్ని సీఎం చెయ్యి ముందు… అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది కేసీఆర్ అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. అయితే.. ప్రస్తుతం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర నాల్గవ విడత పాదయాత్ర చేస్తున్నారు.
తాజావార్తలు
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
-
Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
-
Off The Record: ట్రాప్లో పడుతున్నామా? కూటమిలో చర్చ
-
Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
-
TG20 League: 4,6,6,4,6,6 బ్యాటింగ్ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!