Banda Prakash : బీసీలకు రిజర్వేషన్లు లేవు.. బీసీల జనగణన చేపట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శాసనసమండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో కేంద్రంలో అందరికీ శాఖలు ఉన్నాయిని, బీసీలకు ఒక శాఖ లేకపోవడం బాధాకరమన్నారు. 70 కోట్ల బీసీలకు కేవలం రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
బీసీలకు రిజర్వేషన్లు లేవని, బీసీల జనగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడంతో చాలాసార్లు తీర్పులు బీసీలకు వ్యతిరేకంగా వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీల లెక్కలు చేపట్టి వారికి స్వయం ఉపాధి కింద కులవృత్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు లక్ష 75 వేల కోట్లు, ఎస్సీలకు లక్ష కోట్లు, ఎస్టీలకు 75 వేల కోట్లు కేటాయింపు జరిగాయన్నారు. అనంతరం.. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ మాట్లాడుతూ.. శ్యాం సింగరాయ్, ఆర్ ఆర్ ఆర్ గుర్తింపు వచ్చిన తెలుగు సినిమాలను చూపించకుండా కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాలను ప్రచారం చేస్తున్నారన్నారు. బీపీ మండల్ ను గుర్తించి మంథనిలో విగ్రహం ఏర్పాటు చేసినందుకు బీసీల తరఫున మంథని ప్రజలకు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Kodanda Reddy : రాష్ట్రంలో వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!