Banda Prakash : బీసీలకు రిజర్వేషన్లు లేవు.. బీసీల జనగణన చేపట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శాసనసమండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో కేంద్రంలో అందరికీ శాఖలు ఉన్నాయిని, బీసీలకు ఒక శాఖ లేకపోవడం బాధాకరమన్నారు. 70 కోట్ల బీసీలకు కేవలం రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
బీసీలకు రిజర్వేషన్లు లేవని, బీసీల జనగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడంతో చాలాసార్లు తీర్పులు బీసీలకు వ్యతిరేకంగా వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీల లెక్కలు చేపట్టి వారికి స్వయం ఉపాధి కింద కులవృత్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు లక్ష 75 వేల కోట్లు, ఎస్సీలకు లక్ష కోట్లు, ఎస్టీలకు 75 వేల కోట్లు కేటాయింపు జరిగాయన్నారు. అనంతరం.. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ మాట్లాడుతూ.. శ్యాం సింగరాయ్, ఆర్ ఆర్ ఆర్ గుర్తింపు వచ్చిన తెలుగు సినిమాలను చూపించకుండా కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాలను ప్రచారం చేస్తున్నారన్నారు. బీపీ మండల్ ను గుర్తించి మంథనిలో విగ్రహం ఏర్పాటు చేసినందుకు బీసీల తరఫున మంథని ప్రజలకు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Kodanda Reddy : రాష్ట్రంలో వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?