Balka Suman: పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్ట పట్టాలు వేసుకోని తిరుగుతున్నాడని, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకీ వెళ్తాడంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. మోడీనీ పెద్దన్న అన్నప్పుడే తెలిసిపోయిందని, మోడీ అపాయింట్ మెంట్ రేవంత్ రెడ్డికీ ఈజీగా దొరుకుతుందన్నారు బాల్క సుమన్. పార్లమెంట్ ఎన్నికల ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే , హేమంత్ బిశ్వశర్మ కావడం ఖాయమన్నారు బాల్క సుమన్. బేగంపేట విమానాశ్రయంలో గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగిందీ… రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు బేగంపేట విమానాశ్రయంలో కలుసుకున్నారని, చంద్రబాబు నాయుడు మోడీకి హామీ ఇచ్చాడు…. రేవంత్ రెడ్డి మా శిష్యుడే మీరూ ఒకే అంటే బీజేపీలోకీ తీసుకోని వస్తాననీ అని బాల్క సుమన్ ఆరోపించారు. గురు శిష్యుల బంధం బీజేపీకి కోసం కృషి చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న….. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కరువు వచ్చిందన్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
రేవంత్ రెడ్డి మనుషులను తీసుకోని తొందరలోనే బిజెపిలోకీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని, 2019 లో పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి ఓటమీ తరువాత ఆయన అనుచరులు బిజెపిలోకి పంపించాడు…. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డినీ బిజెపిలోకి పంపించేందుకు రెడీగా ఉన్నాడన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనన్నారు. గురువు చంద్రబాబు ఆదేశాల మేరకే 2014లో తాము అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు. అంతకుముందు ఉద్యమం సమయంలో చంద్రబాబు ఆదేశాల మేరకు రైఫిల్ పట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నారు. తెలంగాణ ప్రజలకు తాను చేసే విజ్ఞప్తి ఒక్కటేనని… కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించాలని కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?