Akhilesh Yadav : ఆడపిల్లల విషయంలో కోర్టును ఆశ్రయించిన అఖిలేష్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav : అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కారణంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేసి, అత్యాచార బాధితులకు ప్రభుత్వం ఉత్తమ వైద్య సదుపాయాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడపిల్లల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై సమాజ్ వాజ్ పార్టీ అధినేత కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని.. పరిస్థితిని అర్థం చేసుకుని దర్యాప్తులో బాధుతులకు సాధ్యమైన భద్రతను అందించాలని అఖిలేష్ యాదవ్ కోరారు. ఇంతకు ముందు కూడా అఖిలేష్ ట్వీట్ చేసి బాధితురాలికి డిఎన్ఎ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
Read Also:Krmb-Grmb Meeting: ఈనెల 13,14 జీఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
యోగి ప్రభుత్వం దాడిపై అఖిలేష్ స్పందన
నిందితులు ఎస్పీ నేతతో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దీనిపై రాష్ట్ర యోగి ప్రభుత్వం సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా గళం పెంచింది. ఈ విషయంపై యోగి ప్రభుత్వం ఎస్పీని కూడా కార్నర్ చేసి, నిందితుడు సమాజ్వాదీ పార్టీకి చెందినవాడని, అతను సమాజ్వాదీ పార్టీ ఎంపీతో తిరుగుతున్నాడని అన్నారు. ఇలాంటి నేరస్తులను కాల్చిచంపకపోతే పూలమాల వేస్తారా? అని ప్రశ్నించారు. యోగి ప్రభుత్వ దాడులపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయాలనే దురుద్దేశంతో ఉన్న వ్యక్తుల ప్రణాళిక ఎప్పటికీ విజయవంతం కాకూడదన్నారు.
Read Also:Lovers On Bike: ఛీ.. ఛీ.. పట్టపగలు ప్రేమికులు నడిరోడ్డుపై బరితెగించారుగా..
12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై అత్యాచారం కేసు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. నిందితులు మైనర్తో నేరం చేయడమే కాకుండా ఆమెపై అసభ్యకరమైన వీడియో కూడా తీశారు, ఆ తర్వాత వారు ఆమెతో ఒకసారి కాదు చాలాసార్లు నేరానికి పాల్పడ్డారు. అయితే మైనర్ బాధితురాలు గర్భం దాల్చడంతో మైనర్పై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రెండున్నర నెలల క్రితం మైనర్ బాధితురాలు కూలి పని చేసి పొలం నుంచి తిరిగి వస్తుండగా, బేకరీ యజమాని మొయీద్ ఖాన్ తనను కలవడానికి పిలిచాడని సర్వెంట్ రాజు బాధితురాలితో చెప్పగా, ఆ తర్వాత మొయీద్తో ఈ నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సర్వెంట్ రాజు కూడా మైనర్పై అత్యాచారం చేశాడు. విచారణ అనంతరం నిందితులు మొయీద్ఖాన్, పనిమనిషి రాజుఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!