AUS vs IND: ఓవైపు మెన్స్.. మరోవైపు ఉమెన్స్.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భారీ ఓటమి
- ఓవైపు మెన్స్.. మరోవైపు ఉమెన్స్..
- ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భారీ ఓటమి
- వివరాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs IND: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టీమిండియా పై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్లకు 371 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్లు తమ ఇన్నింగ్స్లో మొత్తం 40 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టారు. ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు బ్యాట్స్ఉమెన్లు సెంచరీలు సాధించారు. ఈ ఇన్నింగ్స్ లో జార్జియా వాల్ 87 బంతుల్లో 101 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ పెర్రీ 75 బంతుల్లో 105 పరుగులు చేసింది. పెర్రీ 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టింది. వీరితోపాటు బెత్ మూనీ కూడా 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఆస్ట్రేలియా తొలి వికెట్కు 19.2 ఓవర్లలో 130 పరుగులు జోడించారు. ఈ స్కోరులో లిచ్ఫీల్డ్ (60) సైమా ఠాకోర్ అవుట్ అవ్వగా.., దీని తర్వాత బ్యాటింగ్కు వచ్చిన పెర్రీ వేగంగా బ్యాటింగ్ ప్రారంభించి 43 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
Also Read: IND vs BAN: ఆసియా కప్ ఫైనల్.. టీమిండియా లక్ష్యం 199
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మరో ఎండ్ నుంచి వాల్ కూడా తన రెండో వన్డేలో సెంచరీ సీగేసింది. 84 బంతులలో సెంచరీ చేసింది. అయితే, సెంచరీ పూర్తి చేసిన తర్వాత వాల్ను ఠాకోర్ అవుట్ చేసింది. కానీ, పెర్రీ మాత్రం వేగంగా ఆడుతూ కేవలం 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా 300 పరుగులు పూర్తి చేసింది. 105 పరుగుల వద్ద దీప్తి శర్మ బౌలింగ్లో ఎల్లీస్ పెర్రీ ఔటైంది. పెర్రీ ఔట్ అయిన తర్వాత అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డనర్ త్వరత్వరగా అవుటయ్యారు. కానీ, బెత్ మూనీ కూడా ఫాస్ట్ గా ఫిఫ్టీ కొట్టి ఆస్ట్రేలియాను 371 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లింది.భారత్ తరఫున సైమా ఠాకూర్ 10 ఓవర్లలో 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మిన్ను మని 2 వికెట్లు తీసింది.
Also Read: Viral Video: కారుపై ఆభరణాలు వదిలి వెళ్లిన యువతి.. ఎవరైనా దొంగిలిస్తారా? అని ప్రయోగం..(వీడియో)
ఇక భారీ లక్ష చేధనకు వచ్చిన టీమిండియా కేవలం 44.5 వర్లలో కేవలం 249 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో ఆస్ట్రేలియా 122 పరుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఇండియన్స్ మెన్స్ టీం రెండో టెస్టులో 10 వికెట్లతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!