Crime News: అమెరికాలో దారుణం.. కొడుకును కాల్చి తాను షూట్ చేసుకున్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని టెక్సాస్లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. ‘మీ తండ్రికి వీడ్కోలు చెప్పు’ అంటూ వీడియోలో రికార్డైంది.
Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ సంఘటన మార్చి 19న శాన్ ఆంటోనియోలోని ఒక పార్కులో జరిగింది. తల్లి క్రీగర్, కుమారుడు కాడెన్ తలపై తుపాకీతో కాల్చుకోవడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కాగా.. హత్య-ఆత్మహత్య కేసును అధికారులు కొన్ని వారాలుగా దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..
చనిపోయే ముందు.. క్రీగర్ తన వివాహ ఫోటోలు, దుస్తులను ఫోన్ లో చిత్రీకరించారు. ఆ తర్వాత తన మాజీ భర్తకు ఫోన్ చేసి.. ఫేస్టైమ్ వీడియోలు, సందేశాలను పంపింది. మార్చి 18 మధ్యాహ్నం క్రీగర్ తన పనిని వదిలి పెట్టి తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. కానీ అతను ఇంట్లో లేడు. ఆ తర్వాత తన ఇంటికొచ్చిన క్రీగర్.. తన పెళ్లి దుస్తులపై రెండు బుల్లెట్లను కాల్చింది. ఆ తర్వాత పెళ్లి ఫొటోలను కాల్చేసింది. అనంతరం చనిపోయే ముందు తన మాజీ భర్తకు ఫోన్ చేసి “ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మీకు ఏమీ లేదు,” ఈ రోజు చివరిలో మీకు ఏమీ ఉండదు. మీ కొడుకుకు వీడ్కోలు చెప్పండి”. అని వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంది.
- Tags
- america
- Crime News
- Gun shoot
- mother
- son
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!