Paris Olympics 2024: మరో పతకం వేటలో మను భాకర్..భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో మను భాకర్
- ఆమె నుంచి మరో కాంస్య పతకం ఆశిస్తున్న భారత్
- క్వార్టర్స్లోకి సాత్విక్-చిరాగ్
- నేడు భారత్ క్రీడాకారులు షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్లో ఇప్పటి వరకు భారత్ ఒకే పతకం తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్కు తొలి పతకాన్ని అందించింది. ఇప్పుడు నాలుగో రోజు మను భాకర్ నుంచి మరోసారి కాంస్య పతకం ఆశిస్తున్నారు. ఆమె ఈరోజు (జూలై 30)10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను భాకర్ పోటీపడనుంది. ఆమె భాగస్వామి సరబ్జోత్ సింగ్. దీంతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పెయిర్ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా నేడు బరిలోకి దిగనున్నారు. నాలుగో రోజు భారత్ పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం..
READ MORE: Manchu Vishnu-Meena: మంచు విష్ణు కీలక నిర్ణయం.. ప్రశంసించిన మీనా!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
క్వార్టర్స్లోకి ప్రవేశించిన సాత్విక్-చిరాగ్..
బ్యాడ్మింటన్లో సోమవారం జరగాల్సిన సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి గ్రూప్-స్టేజ్ మ్యాచ్ రద్దయింది. ప్రపంచ నంబర్-3 సాత్విక్-చిరాగ్ తమ రెండో గ్రూప్ గేమ్లో జర్మనీకి చెందిన మార్క్ లామ్స్ఫస్, మార్విన్ సీడెల్లను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ లామ్స్ఫస్ మోకాలికి గాయం కావడంతో సీడెల్ ఉపసంహరించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చిరాగ్-సాత్విక్ జోడీ అడ్వాంటేజ్గా నిలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.
READ MORE:Delhi Incident : ‘ఎక్కడున్నారు సార్’..అర్ధరాత్రయినా ఆగని విద్యార్థుల నిరసనలు..
భారత్ క్రీడాకారులు షెడ్యూల్ ఇదే…
– 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్: భారత్ (మను భాకర్, సరబ్జోత్ సింగ్) vs కొరియా – మధ్యాహ్నం 1.00
– ట్రాప్ పురుషుల అర్హత: పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 12.30
– ట్రాప్ మహిళల అర్హత: శ్రేయాసి సింగ్, రాజేశ్వరి కుమారి – 12:30
హాకీ:
– పురుషుల పూల్ B మ్యాచ్: భారతదేశం vs ఐర్లాండ్ – 4:45 PM
విలువిద్య:
– మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకితా భకత్ (సాయంత్రం 5:15) భజన్ కౌర్ (సాయంత్రం 5:30)
– పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: ధీరజ్ బొమ్మదేవర (సాయంత్రం 10:45)
READ MORE:Kurnool Kidnap Case: కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల ఛేజ్..
బ్యాడ్మింటన్:
– పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి & చిరాగ్ శెట్టి vs అల్ఫియన్ ఫజర్ & ముహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా) సాయంత్రం 5:30 గంటలకు
– మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): అశ్విని పొన్నప్ప & తనీషా క్రాస్టో vs సెట్యానా మపాసా & ఏంజెలా) – సాయంత్రం 6:20
బాక్సింగ్:
– పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16: అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా) – 7:15 pm
– మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32: జాస్మిన్ లంబోరియా vs నెస్టి పెటెసియో (ఫిలిప్పీన్స్) – రాత్రి 9:25
– 51 కేజీల ప్రీమియర్ రౌండ్ vs యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) – ఉదయం 1:20 (జూలై 31)
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!