Atchannaidu: మత్స్యకారులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ముఖ ద్వారం దగ్గర మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ భరోసా బహిరంగ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం.. అధికారంలో ఉన్నా లేకపోయినా,మత్స్యకారులను ఎప్పుడూ ఆదుకునేది టీడీపీయే.. బోట్లు కాలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా బోట్లు కాలిపోయిన వారికి రూ. 50 వేలు ఇస్తున్నాం.. జీవనోపాధి కోల్పోయన బాధితులను ఆదుకుంటున్నాం.. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయింది అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ స్పందించిన తర్వాతే ఈ కుంభకర్ణుడు స్పందించాడు.. తుఫాన్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తుంటే.. జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Read Also: Heart Attack: దేశంలో 12.5% పెరిగిన గుండెపోటు మరణాలు.. కారణం ఏమిటంటే..!?
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
బాధితులకు ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయింది అని అచ్చెన్నాయుడు అన్నారు. అగ్నిప్రమాదం ఘటనపై మొదట స్పందించి ఆర్ధిక సహాయం చేసింది జనసేన పార్టీ.. టీడీపీ- జనసేన ఒకటి అయ్యాయి.. ఈ రెండు పార్టీలు మీవి.. ఈ రెండు పార్టీలను ప్రజలు ఆదరించాలి.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ- జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి.. అప్పుడు బాధితులకు కొత్త బోట్లు కొని ఇస్తామని ఆయన చెప్పారు. పేరుకే కార్పొరేషన్లు.. ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు.. వీటి వలన ఎవరికీ ఉపయోగము లేదు అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!