Himantha Biswa Sharma: వికారాబాద్ జిల్లా పరిగిలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి తెలంగాణ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. గెలుపు అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విస్తృత ప్రచారాలు చేస్తున్నాయి. ఇందుకోసం రెండు పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి మద్దతుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేపట్టారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన వికారాబాద్ జిల్లా పరిగి చేరుకున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ సపోర్టు చేస్తూ రోడ్ షో నిర్వహించారు.
Also Read: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
పరిగి అమరవీరుల చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ రోడ్ షో వేల మందితో భారీ ర్యాలీగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవైసీ యూపీ, హర్యానాలకు వచ్చిచూడూ ఐదు నిమిషాలలో నీ ఇస్సాబ్ పూర్తి చేస్తామన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీని సీఎంని చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్ఐఎం బీఆర్ఎస్ అంతా ఒకటేనని, తెలంగాణలో బీజేపీ ధ్వజమెత్తుతామన్నారు. బీజేపీ సర్కార్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందని, బీసీ సీఎం అవుతాడని పేర్కొన్నారు. కేసీఆర్ ఎస్సీలకు, బీసీలకు ముఖ్యమంత్రి అవకాశాలు ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు.
Also Read: Jairam Ramesh: కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడు..
బీజేపీ సంఖ్య ఎక్కువగా ఉందని, అందరికీ న్యాయం చేసే పరిపాలన ఒక్క బీజేపీ మాత్రమే అందిస్తుందన్నారు. హైదరాబాద్కు ఏ పార్టీలు వచ్చిన ఓవైసీకి జిందాబాద్ కొడుతున్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని, ముస్లింల కొరకు ఐటి పార్క్ చేస్తానని సీఎం కేసీఆర్ అంటున్నాడన్నారు. మొన్న ఓవైసీ హైదరాబాదులో పోలీసులకు దంకీ ఇస్తున్నాడని, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. పరిగిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ కోసం ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండని.. పరిగిని అభివృద్ధి చేసి తీరుతామని హిమంతా బిస్వా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!