Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి వెల్లడించారు. ప్రతిరోజూ 17 కళాబృందాలు ప్రదర్శన ఇస్తాయని ఆమె తెలిపారు. గరుడ వాహనం రోజు అదనపు బృందాలు కళా ప్రదర్శన చేస్తాయని చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో విశేష స్పందన వచ్చిందన్నారు.
Also Read: Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పరిశీలన.. ఈవోపై మంత్రి ఆగ్రహం
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక నిపుణులు కళాబృందాలను ఎంపిక చేశామన్నారు. ఏపీ నుండి కోలాటాల ప్రత్యేకంగా ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్దశేష వాహనంలో 17 బృందాలు ప్రదర్శనలు చేస్తాయన్నారు. ఒక్కో టీమ్కి 25 మంది కళాకారులు ఉంటారని.. రేపు కర్ణాటక బృందాలు, మూడవరోజు తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలు ప్రదర్శన చేస్తాయని చెప్పారు. నాల్గవ రోజు తెలంగాణ కళా బృందాలు ప్రదర్శన చేస్తాయన్నారు టీటీడీ జేఈవో సదా భార్గవి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరాఖండ్ కళా బృందాలు ప్రదర్శనలు ఇస్తామయని చెప్పారు. గతంలో కంటే బ్రహ్మోత్సవాలలో ఎక్కువగా కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!