Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Are You Making These Mistakes While Drinking Water Be Careful

Health Tips: నీళ్లు తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..! జర జాగ్రత్త

Published Date :September 29, 2023 , 5:31 pm
By Rajesh Veeramalla
Health Tips: నీళ్లు తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..! జర జాగ్రత్త
  • Follow Us :
  • google news
  • dailyhunt

మానవుని ఆరోగ్యం కోసం ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవసరం. ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, మనం పాటించే జీవనశైలిలో ఉంది. మంచి నిద్ర, ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యాధులకు దూరంగా ఉండాలన్నా.. రోజంతా తాజాగా, ఉల్లాసంగా ఉండాలన్నా రోజూ 2-3 లీటర్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానవ జీవితంలో నీరు అమృతం లాంటిది. నీరు లేకపోవడం వల్ల ఆక్సిజన్, పోషకాహారం కణాలకు సరిగ్గా చేరవు. నీరు మానవ జీవితంలో జీవనాధారం వంటిది కానీ దాని దుర్వినియోగం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. సరిపడా నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు ఎంత తాగామనేది ఎలా ముఖ్యమో, ఎలా తాగామనేది కూడా అంతే ముఖ్యం. నీటిని తాగేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. తప్పుడు మార్గంలో నీరు తాగడం వల్ల గొంతు క్యాన్సర్ వస్తుందని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. నీరు త్రాగేటప్పుడు చేసే పొరపాటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?

Also Read

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
  • Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
  • West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
  • Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?

ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు త్రాగుట
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగకూడదు. ఓ అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ సీసాలలో మైక్రోప్లాస్టిక్స్ పెద్ద పరిమాణంలో పెరుగుతాయి. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతాయి. 80 శాతం ప్రజల రక్తంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కనిపిస్తుంది. దీని కారణంగా ఇది అవయవాలను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు.

రోజుకు ఎంత నీరు తాగుతున్నామన్నదే ముఖ్యం
తగినంత నీరు త్రాగకపోవడం వల్ల నిర్జలీకరణం జరుగుతుంది. ప్రస్తుతం పనుల కారణంగా నీరు తాగడం మరిచిపోతున్నారు. హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఒక వయోజన వ్యక్తి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు భావిస్తున్నారు.

ఒకేసారి ఎక్కువ నీరు త్రాగవద్దు
చాలా మంది ఒకేసారి ఎక్కువ నీరు తాగుతారు. అలా తాగడం వల్ల వాపు, విశ్రాంతి లేకపోవడం అలాంటి సమస్యలు వస్తాయి.

ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు.
భోజనం చేస్తూ నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు నీరు త్రాగడం వల్ల శరీరానికి ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో కడుపు సంబంధిత సమస్యలు ఉండవు.

ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే నీళ్లు తాగకూడదు.
చాలా చల్లటి నీరు త్రాగడం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గది ఉష్ణోగ్రత వద్ద లేదా కొద్దిగా వెచ్చగా నీరు త్రాగాలి.

అధిక ఖనిజాలు ఉన్న నీటిని తాగవద్దు
అధిక మినరల్ కంటెంట్ ఉన్న నీటిని తాగడం శరీరానికి హానికరం. ఈ నీటిని ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల మినరల్ కంటెంట్ ఉన్న నీటిని తక్కువగా త్రాగాలి.

నిలబడి నీళ్లు తాగకూడదు
నిలబడి నీళ్లు తాగడం వల్ల కడుపుపై ప్రభావం పడుతుంది. నీరు త్రాగేటప్పుడు కూర్చుని హాయిగా త్రాగడానికి ప్రయత్నించండి.

NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..

  • Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..

  • Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!

  • West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..

  • DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions