Aptech CEO: కంప్యూటర్ విద్యను గ్రామాలకు పరిచయం చేసిన గొప్పవ్యక్తి.. అనిల్ పంత్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aptech CEO: కంప్యూటర్ కంపెనీ ఆప్టెక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ పంత్ (Aptech CEO) కన్నుమూశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ అనిల్ పంత్ మరణ సమాచారాన్ని ఇచ్చింది. కంపెనీ తెలిపిన ప్రకారం.. అనిల్ పంత్ ఆగస్టు 15 న మరణించాడు. పంత్ సహకారం, సహాయక శక్తిని ఆప్టెక్ బృందం కోల్పోతుందని కంపెనీ తెలిపింది.
అనిల్ పంత్ తన ఆకస్మిక అనారోగ్య కారణంగా నిరవధిక సెలవుపై వెళ్లారు. గత సంవత్సరం జూన్ 19 న కంపెనీ ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది, దీనిలో సాఫీగా వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణ కొనసాగింపును నిర్ధారించడానికి సెలక్టెడ్ బోర్డు సభ్యులతో కంపెనీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యంతర సీఈవోని ఎన్నుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని Aptech బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కమిటీకి సూచించబడింది. జున్జున్వాలా కుటుంబానికి కూడా ఆప్టెక్లో స్టాక్స్ ఉన్నాయి.
Also Read
- CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
- Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
Read Also:Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
2016 సంవత్సరం నుండి అనిల్ పంత్ ఆప్టెక్ కంపెనీకి సీఈవో, ఎండీగా నడిపించారు. ఇంతకు ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), Sify టెక్నాలజీస్ వంటి సంస్థలలో పనిచేశాడు. అతను 15 సంవత్సరాలకు పైగా ఐటి, కమ్యూనికేషన్ రంగంలో పనిచేశాడు. సేల్స్, క్వాలిటీ కంట్రోల్, ఆన్ టైమ్ డెలివరీ, మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్తో సహా వివిధ పదవులను నిర్వహించారు.
యూనివర్సిటీ ఆఫ్ మలేషియా నుంచి అనిల్ పంత్ ఐటీ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశాడు. అనిల్ పంత్ 2010 నుంచి 2016 వరకు టీసీఎస్లో ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేశారు. దీనికి ముందు 2008 నుండి 2010 వరకు సిఫీ టెక్నాలజీస్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇదే కాకుండా అతను అనేక ఇతర పెద్ద కంపెనీలలో కూడా పనిచేశాడు. ఆప్టెక్ ఇప్పటికే మార్కెట్లోని చిన్న నగరాలు, పట్టణాలలో కంప్యూటర్ విద్యను అందిస్తోంది. అనిల్ పంత్ రాక తర్వాత కంపెనీ పనితీరు వేగంగా విస్తరించింది. కంపెనీ అనేక ప్రశంస పత్రాలను కూడా పొందింది. 2018లో CMMI ఇన్స్టిట్యూట్ నుండి మెచ్యూరిటీ లెవల్-3లో పీపుల్ కెపాబిలిటీ మెచ్యూరిటీ మోడల్ కూడా సాధించింది.
Read Also:Leopard Attack: తిరుమలలో చిరుత దాడులపై టీడీపీ హాట్ కామెంట్లు.. ఇది వైసీపీ ‘పుష్పా’ల వల్లే..!
తాజావార్తలు
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!