Apsara Case : అప్సర హత్య.. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
హైదరాబాద్లోని శంషాబాద్లోని అప్సర హత్య కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఉన్నట్లు రిమాండర్ రిపోర్ట్లో వెల్లడించారు పోలీసులు. అంతేకాకుండా.. ‘బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ చేసిన సాయి కృష్ణ. నవంబర్లో గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సాయి కృష్ణ , అప్సర సందర్శించారు. నవంబర్లో గుజరాత్ వెళ్లిన తర్వాత మరింత బలపడిన సాయి కృష్ణ, అప్సర మధ్య బంధం. వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది అప్సర. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన అప్సర. తనను పెళ్లి చేసుకోకపోతే సాయి కృష్ణను రోడ్డుకు ఈడుస్తానను బ్లాక్ మెయిల్ చేసింది అప్సర. దీంతో.. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయి కృష్ణ హత్య చేశాడు. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ శోధించాడు. “How to Kil human being” అని గూగుల్లో సాయి కృష్ణ వెతికాడు. తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయి కృష్ణను కోరిన అప్సర.
Also Read : Tech News: మీ వాట్సాప్ చాట్ ను ఎవ్వరికి కనిపించకుండా ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..
Also Read
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
అప్సరను చంపేందుకు కోయంబత్తూర్ టూర్ ను అడ్డుపెట్టుకున్న సాయి కృష్ణ. 3వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించిన సాయి కృష్ణ. సాయి కృష్ణ మాటలు నమ్మి సరూర్నగర్ నుండి కారులో వచ్చేసిన అప్సర. 8:15 నిమిషాలకు సరూర్నగర్ నుంచి కార్ లో బయలుదేరారు అప్సర, సాయికృష్ణ. 9 గంటలకు శంషాబాద్ కు చేరుకున్న ఇద్దరు.. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని అప్సరతో సాయికృష్ణ చెప్పాడు. అక్కడినుండి గోషాలకి వెళ్తున్నట్టు చెప్పిన సాయికృష్ణ.. డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు సాయి కృష్ణ. అప్పటికే ఒకసారి ఆరోగ్యం బాలేక వాంతి చేసుకున్న అప్సర.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిన్నర్ చేసిన సాయి కృష్ణ.. 12 గంటలకి సుల్తాన్ పల్లి లో ఉన్న గోశాల వద్దకు చేరుకున్న ఇద్దరు.. 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లిన ఇద్దరు.. నిద్ర లో ఉన్న సమయంలోనే అప్సర ను సాయి కృష్ణ హత్య చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు పోలీసులు.
Also Read : Arjun – Shruti Case: అర్జున్-శృతి ‘మీటూ’ కేసులో కొత్త ట్విస్ట్.. శృతికి కోర్టు నోటీసులు
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో