IB MTS Recruitment 2025: 10th అర్హతతో.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. అస్సలు వదలొద్దు
- ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు
- 10th అర్హత
- అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూ్స్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారతదేశ ప్రధాన దేశీయ నిఘా సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీగా ఉన్న పోస్టులకు IB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 362 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read:Raja Saab : ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన మారుతీ
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. డిసెంబర్ 14, 2025 నాటికి వయస్సును లెక్కిస్తారు. ఇతర వర్గాల అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీగా రూ.550 డిపాజిట్ చేయాలి. అదనంగా, జనరల్, OBC, EWS వర్గాల అభ్యర్థులు రుసుముగా రూ.100 డిపాజిట్ చేయాలి. SC, ST, PWBD, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల, మిగతా అభ్యర్థులందరూ మొత్తం రుసుము రూ.650 చెల్లించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.550 డిపాజిట్ చేయాలి.
Also Read:Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
ఎంపిక ప్రక్రియలో టైర్ 1, టైర్ 2 పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షకు పిలుస్తారు. జీతం పే లెవల్ 1 కింద నెలకు రూ. 18,000 నుండి రూ. 56,900 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!