AP Budget: బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన.. ప్రారంభించనున్న స్పీకర్
- ఇవాళ ఉదయ 10 గంటలకు బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఎమ్మెల్యేలకు అవగాహన
- కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్పై అవగాహన
- అసెంబ్లీ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్న స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget: సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళఉదయం 10 గంటలకు బడ్జెట్పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు బడ్జెట్ అవగాహన కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్పై అవగాహన, అసెంబ్లీ కార్యక్రమాలు స్పీకర్, ఇతర సీనియర్ నేతలు వివరించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మద్యాహ్నం ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ ఎజెండా, ఇతర అంశాలపై ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు నేడు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, విప్లను ఖరారు చేసే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!