Nari Shakti Vandan Bill: రేపు (ఏప్రిల్ 16) పార్లమెంట్ లో ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డిఏ భాగస్వామి పక్షాల నేతలు సమావేశమై చర్చించారు. సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజెపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ సమావేశంలో చర్చించారు.
Women Reservation Bill: మహిళా కోటాలో సొంత స్థానాలు కోల్పోయే కేంద్రమంత్రులు వీళ్లే!
బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు కార్యాచరణపై ఎన్డిఏ పక్ష నేతల సమాలోచనలు జరిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు లేఖలు రాశారు.
RCB Vs LSG: టాస్ గెలిచిన ఆర్సీబీ.. జట్టులోకి స్టార్ ప్లేయర్..