Engineering Counselling 2023: జులై 24 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. ఫీజులు ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP EAPCET Counselling 2023 Begins on July 24: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కన్వీనర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు.. జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8వరకు అవకాశం ఉంటుంది. ఇక ఐచ్ఛికాల మార్పు ఆగస్టు 9న చేసుకోవచ్చు.
ఆగస్టు 12న ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేస్తారు. సీట్లు పొందిన వారు 13-14 తేదీల్లో ఆయా కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. మరోవైపు ఇంజినీరింగ్ కళాశాలలకు గరిష్ఠంగా రూ. లక్ష, కనిష్ఠంగా రూ. 42 వేలు ఫీజు నిర్ణయించినట్లు సమాచారం తెలిసింది. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఈ ఫీజులు అమలులో ఉంటాయని తెలుస్తోంది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
గత మూడేళ్లకు గరిష్ఠంగా రూ. 70వేలు, కనిష్ఠంగా రూ. 35 వేలు ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు నిర్ణయించారు. అయితే ధరల పెరుగుదల, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ణయించినట్లు తెలిసింది. రూ. లక్ష ఫీజు ఉన్న కళాశాలలు పదిలోపే ఉండగా.. అత్యధిక కళాశాలలకు ఫీజు రూ. 42వేలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు cets.apsche.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
Also Read: IND vs WI: కేవలం 12 మ్యాచ్లే.. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!
Also Read: Coocaa Smart TV: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. 54990 వేల స్మార్ట్ టీవీ కేవలం 11 వేలకే!
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!