CM Chandrababu: భిన్నత్వాన్ని చూపించేలా ఏపీ సీఎం ప్లాన్.. 10 నుంచి 6 వరకు సచివాలయంలోనే..!
- గత పాలనకు.. ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు
- ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారట సీఎం
- సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
- జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఓవైపు కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు.. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, గత పాలనకు.. ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారట సీఎం చంద్రబాబు. సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇక, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉందంటున్నారు.. ఇక, రెగ్యులర్గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారంట.. అంతే కాదు.. పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: DRDO Recruitment 2024: ఎటువంటి రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!