Mock Drill: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్కు ప్లాన్ చేస్తోందా?
- పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్డ్రిల్
- ఈ నాలుగు రాష్ట్రాలలో మాక్డ్రిల్కు ఆదేశం
- కొత్త ఆపరేషన్కు భారత ఆర్మీ సిద్ధమవుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా? అనే ప్రశ్న మొదలవుతోంది. వాస్తవానికి.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య 3,300 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూ కశ్మీర్ను ఆనుకుని ఉన్న సరిహద్దును నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసీ అంటారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లతో సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దు (IB) అంటారు.
READ MORE: Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. ఏవేవంటే..!
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
కాగా.. పాకిస్థాన్తో ఉద్రిక్తత మధ్య మే 7న దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ మే 6-7 రాత్రి, భారతదేశం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ కింద, భారత్ చేపట్టిన వైమానిక దాడిలో చాలా మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ ఉగ్రస్థవరాలతో పాటు పాకిస్థాన్లో మరో 12 ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు కేంద్రం వద్ద సమాచారం ఉంది. పీఓకే నుంచి పాకిస్థాన్ లోని ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి మరేదైనా ఆపరేషన్ జరుగుతోందా? అనే సందేహం మొదలైంది.
READ MORE: Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు చుక్కలు కనిపించాయి. ఆ దేశం మొత్తం భయాందోళనలతో నిండిపోయింది. ఇంతలో, ఆపరేషన్ సిదూర్ లాంటి మరో ఆపరేషన్ ఏదైనా నిర్వహిస్తున్నారా? అనే భయం పాక్ను వెంటాడుతోంది. భారతదేశం ఇప్పటివరకు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే వైమానిక దాడులు నిర్వహించింది. అటువంటి ఉగ్ర స్థావరాలు పాక్లో మరో 12 ఉగ్రవాద ఉన్నాయి. వాటిని భారత్ లక్ష్యంగా చేసుకుని మరోసారి దాడులకు పాల్పడుతుందా? అనే భయం మొదలైంది.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..