Andhra Pradesh: ఏపీకి భారీ వర్ష సూచన.. ఇక, వానలే వానలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించడమే మానేశాయి.. అప్పుడప్పుడు.. ఓ మోస్తరు జల్లులు తప్ప.. పెద్ద వర్షం చూసి ఎన్ని రోజులు అయ్యిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. ఇక, వర్షాలు ముఖంచాటేయడంతో.. మెట్ట పంటలకు నష్టం తప్పేలా లేదని గొల్లుమంటున్నారు రైతులు.. నైరుతి రుతు పవనాలు హ్యాండ్ ఇవ్వడంతో ఈ సీజన్లో వర్షాలు కానరాకుండా పోయాయి.. అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది వాతావరణశాఖ.. వచ్చే నెలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది.. నాలుగైదు రోజుల్లో తిరిగి వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు..
Read Also: Nag: తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?
Also Read
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
ఆగస్టు ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు ప్రయాణం చేసింది.. సాధారణంగా వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ.. ఇక, ఈ ద్రోణి హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్పై కొన్నాళ్లు స్థిరంగా కొనసాగుతోంది.. ఇది క్రమంగా ఏపీకి విస్తరించనుంది.. దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈసారి భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి విస్తరించింది ఉంది.. ఆ ఫలితంగా హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పాడమే ప్రమాదం పొంచిఉంది. కానీ, ఈ ద్రోణి సెప్టెంబర్ 1వ తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనా వేస్తుంది.. ఈ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు స్టార్ట్ అవుతాయని.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు.. అంటే వచ్చే నెలలో ఏపీలో సాధారణం లేదా అంతకు మించి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!